మహిళా దినోత్సవ సందర్భంగా 1000 మంది మహిళలకు పసుపు ,కుంకుమ తో పాటు చీరలు పంపిణీ చేసిన పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ.

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా దినోత్సవ సందర్భంగా 1000 మంది మహిళలకు పసుపు ,కుంకుమ తో పాటు చీరలు పంపిణీ చేసిన పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు సవితమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు .మొదట కేక్ కట్ చేసి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన సవితమ్మ గారు. అనంతరం సవితమ్మ గారు … Read more