పరిగి మండలంలో లూజ్ పెట్రోల్ అమ్మితే చర్యలు-ఎస్ఐ సత్యనారాయణ
పరిగి మండలం లో: లూజ్ పెట్రోల్ అమ్మితే చర్యలు : ఎస్ఐ సత్యనారాయణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ఎలక్షన్ కమిషన్ లూస్ పెట్రోల్ 1 అమ్మకూడదని నిషేదాజ్ఞలు విధించింది. మాచర్ల తదితర ప్రాంతాల్లో పె ట్రోల్ – బాంబులను విసురుకుంటూ వీరంగం సృష్టించడం, అల్లర్లు సృష్టించడం, 1 ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం లాంటి స Oఘటనలు • జరిగినందున ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 4వ … Read more