కెటిఆర్ ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్

T MAHESH కెటిఆర్ ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ఏపీ రాజకీయాలపై స్పందిస్తూ జగన్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినా ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు ప్రజలకు మంచి చేసిన వ్యక్తులు ఎంతోమంది ఓడిపోవడం విచిత్రమనిపించిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు వైసీపీ ఓటమి చెందినా 40 శాతం ఓట్లు రావడం సాధారణ విషయం కాదన్నారు. షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవన్నారు కేవలం జగన్‌ను ఓడించడానికి షర్మిలను పావులా వాడుకున్నారని తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమితో … Read more