BREAKING: ముంబై తాజ్ హోటల్ కు బాంబు
బెదిరింపు

ముంబై తాజ్ హోటల్ కు బాంబు
బెదిరింపు

దేశంలో ఇటీవల బాంబు బెదిరింపులు కలకలం
రేపుతున్నాయి. తాజాగా ముంబైలోని తాజ్
హోటల్, ఛత్రపతి శివాజీ మహరాజ్
అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు
బెదిరింపు కాల్స్ వచ్చాయి

దీంతో
అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో
సోదాలు నిర్వహించగా అనుమానాస్పదంగా
ఏమీ కనిపించకపోవడంతో ఊపిరి
పీల్చుకున్నారు. ఆ కాల్ యూపీ నుంచి
వచ్చిందని, నిందుతుడి కోసం గాలిస్తున్నట్లు
తెలిపారు