సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

విజయవాడ:

సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడి సతీష్ బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్..

నిందితుడు సతీష్ పిటిషన్పై విజయవాడలోని 8వ అదనపు జిల్లా కోర్టులో వాదనలు..

సతీష్ కుమార్ తరపున కోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది సలీం..

సతీష్ కుమార్ను పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించారన్న సలీం..

సతీష్ బెయిల్ పిటిషన్పై రేపు ఆర్డర్స్ ఇవ్వనున్న న్యాయమూర్తి..