సవితమ్మకు మంత్రిగా అవకాశం కల్పించాలి
T MAHESH శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం బీర లింగేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు కురుబ సంఘం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కి 2 ఎంపీ సీట్లు 1 ఎమ్మెల్యే సీటును కేటాయించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలిపారు అనంతరం మంత్రివర్గ విస్తరణలో పెనుకొండ ఎమ్మెల్యే సవితమ్మకు మంత్రిగా అవకాశం కల్పించాలని కోరుకున్నారు. అలాగే పరిగి మండల … Read more