సవితమ్మకు మంత్రిగా అవకాశం  కల్పించాలి

T MAHESH శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం బీర లింగేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు కురుబ సంఘం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం  రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కి 2 ఎంపీ సీట్లు 1 ఎమ్మెల్యే సీటును  కేటాయించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలిపారు అనంతరం మంత్రివర్గ విస్తరణలో   పెనుకొండ  ఎమ్మెల్యే  సవితమ్మకు మంత్రిగా అవకాశం  కల్పించాలని కోరుకున్నారు. అలాగే పరిగి మండల … Read more