నిరుద్యోగ నిర్మూలన మహిళలకు భద్రత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం,గార్మెంట్ పరిశ్రమ లో పనిచేస్తున్న మహిళలతో సమావేశం నిర్వహించిన సవితమ్మ

నిరుద్యోగ నిర్మూలన మహిళలకు భద్రత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం,గార్మెంట్ పరిశ్రమ లో పనిచేస్తున్న మహిళలతో సమావేశం నిర్వహించిన సవితమ్మ. శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలోని నిషా గార్మెంట్ పరిశ్రమ వద్ద ఉపాధి పొందుతున్న మహిళలతో సమావేశం నిర్వహించిన పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ . ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సాధికారత, సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని , మన ప్రాంతం మరింత పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే … Read more