ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కి నివాళులర్పించిన,కాంగ్రెస్ నాయకులు ఎం.హెచ్.ఇనాయ తుల్లా,నాయకులు కార్యకర్తలు
ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కి నివాళులర్పించిన,కాంగ్రెస్ నాయకులు ఎం.హెచ్.ఇనాయ తుల్లా, నాయకులు కార్యకర్తలు రాజీవ్ గాంధీ 1944 నాలుగులో జన్మించారు. ఈయన భారతదేశానికి ఆరో ప్రధానమంత్రిగా దేశానికి ఎంతో విశిష్ట సేవలు అందించారు. అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా ఈయన భారతదేశానికి సేవలు అందించడం జరిగింది. శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు చేసిన మానవ బాంబు దాడిలో ఈయన మరణించడం జరిగింది. ఈయన మరణం ప్రపంచానికే తీరని లోటని ఏకంగా ఇప్పటికీ ఆయన … Read more