ఏపీలో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా

ఏపీలో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా ?

వెస్ట్ గోదావరి :

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది

ఈ సెంటిమెంట్ గత 46ఏళ్లుగా వస్తోంది. అందుకే అందరి చూపు ఈ నాలుగు నియోజక వర్గాల పైనే ఉంది.

మరి ఈ ఎన్నికల్లో 46ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? లేక అంచనాలను తలకిందులు చేస్తూ సెంటిమెంట్ కు బ్రేక్ పడనుందా?  అనేది తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే

వెస్ట్ గోదావరి జిల్లాలో భారీ మెజార్టీతో టిడిపి గెలుస్తుందని అంచనాలు ఉన్నాయి