ఈరోజు నుంచి నగదు భిక్షాటన నిలిపివేయాలి

ఈరోజు నుంచి నగదు భిక్షాటన నిలిపివేయాలి. బెగ్గర్స్ ఫ్రీ భారత్ ఉద్యమం బెంగుళూరు హుడా ప్రారంభించింది .ఇప్పుడు ఇది జాతీయ ఉద్యమం మరియు దేశం మొత్తానికి వేగంగా వ్యాపిస్తోంది. బిచ్చగాళ్లకు  ఆహారం   నీరు బట్టలు ఇవ్వండి. కానీ ఒక్క రూపాయి కూడా నగదు రూపంలో ఇవ్వకూడదు.బెంగుళూరు, ముంబయి, పూణే, హైదరాబాద్‌లో ఎలాంటి బిచ్చగాడికైనా నగదుఇవ్వకుండా భిన్నమైన ఉద్యమం మొదలైంది.ఈ ఉద్యమం సరైనదే.ఎవరైనా ఆడ / మగ / వృద్ధ / వికలాంగ / పిల్లలు) అడుక్కుంటే డబ్బుకు … Read more