కాంగ్రెస్ సభకు భారీగా తరలిన పురం కాంగ్రెస్ నాయకులు
అనంతపురం నగరంలో సోమవారం నిర్వహించిన అఖిలభారత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరభేరి మహాసభకు హిందూపురం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా రాబోవు ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా లేదా పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలవాలనిఆశిస్తూ అందుకు తగ్గట్టుగా పార్టీ అధిష్టానానికి తమ బయోడేటను అందించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ ఎంఏ రహుఫ్ ఆధ్వర్యంలో హిందూపురం నుండి దాదాపు 200 మంది ఒక బస్సు,15 కార్లలో … Read more