గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

అప్పులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ గ్యారెంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు మొత్తం ఎన్నికల అనంతరం కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్స్ వివరాలు ప్రభుత్వ ఉద్యోగులు ఇతర ప్రావిడెంట్ ఫండ్స్ నుండి మరియు ఆర్థిక సంస్థల నుండి తెచ్చిన అప్పుల వివరాలు ప్రభుత్వ ఉద్యోగులకు TA,DA బకాయిలు ఎంత ఉన్నవి ప్రతి సంవత్సరం రీపేమెంట్ కు అసలు ప్లస్ వడ్డీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కట్టవలసి ఉంది సివిల్ సప్లయర్స్ కార్పొరేషన్కు, డిస్కం లకు, పవర్ సప్లయర్స్ … Read more

కన్యాకుమారిలోని ధ్యాన్ మండపంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి 48 గంటల పాటు ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నారు.

కన్యాకుమారిలో మోదిజీ 48 గంటల ధ్యానంకన్యాకుమారిలోని ధ్యాన్ మండపంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి 24 గంటల పాటు ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నారు 2024 లోక్‌సభ ఎన్నికల ముగింపు సందర్భంగా మే 30 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రధాని పూనుకున్నారు.గత 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మోడీ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ గుహలను తన ధాన్య కార్యక్రమం కోసం ఎంచుకోగా ఈ సారి స్వామి వివేకానందుడి ధ్యానం … Read more

కౌంటింగు రోజున జిల్లా అంతటా హై అలెర్ట్

కౌంటింగు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాం ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి… ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు జిల్లా ఎస్పీ గౌతమిసాలి IPS అనంతపురంలో ఈరోజు కేంద్రసాయుధ బలగాలుచే నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ లో ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్పీ  ప్రసంగించారు స్థానిక జెఎన్టీయులో జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగు జూన్ నెల 4 వ తేదీన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే జిల్లా యంత్రాంగంతో కలిసి కౌంటింగ్ … Read more

సజ్జలపై క్రిమినల్ కేస్

పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు సజ్జలపై క్రిమినల్ కేస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జలు రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ, టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు రెండు రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రూల్స్ … Read more

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో మచిలీపట్నం: ఏపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎవరైనా అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతామని సీఈవో ముకేశ్కుమార్ మీనా అన్నారు. మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయనపరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌంటింగ్కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు.కట్టుదిట్టమైన భద్రత కోసం సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తాయని వెల్లడించారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్లపైగెజిటెడ్ సంతకం … Read more

కౌంటింగ్ సందర్భంగా  ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు

శ్రీ సత్యసాయి జిల్లా : కౌంటింగ్ సందర్భంగా  ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు పూర్తి. ట్రబుల్ మాంగర్లు పై ప్రత్యేక దృష్టి. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్పీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ రాష్ట్ర గౌరవ డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్త ఐపీఎస్  రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలో అమలు అవుతున్న … Read more

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి సమావేశం కానున్నారు

విజయవాడ నేడు కూటమి నేతలు భేటీ ఉండవల్లి లోని చంద్రబాబు నివాసంలో బేటి కానున్న కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి సమావేశం కానున్నారు ఎన్నికల ఫలితాల పై ముగ్గురు నేతలు చర్చిలు  జరగనున్నట్లు సమాచారం కౌంటింగ్ పై ఇప్పటికే ఏజెంట్లకు శిక్షణ ఇచ్చిన టిడిపి కౌంటింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు తెలిపిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం వస్తుంది అని చంద్రబాబు ధీమా నేడు కూటమి నేతలు భేటీ ఎన్నికల … Read more

ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీ గా ఏబీ వెంకటేశ్వరరావు నియామకం

ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు నియామకం.. అమరావతి: కాసేపటి క్రితం సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. హైకోర్ట్ ఉత్తర్వులు మేరకు ఈ రోజు ఉదయం వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు మొదటిసారి సస్పెన్షన్ ఎత్తివేసి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అప్పుడు కూడా ప్రింటింగ్ అండ్ … Read more

షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేసిన చైనా పరిశోధకులు ఎలానో తెలుసా

షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేసిన చైనా పరిశోధకులు ఎలానో తెలుసా షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేశారు చైనా పరిశోధకులు.. కేవలం 11 వారాల్లోనే ఇన్సులిన్ ను పూర్తి చేశారు. సెల్ థెరఫీతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు… వైద్య చరిత్రలోనే గొప్ప ముందడుగుగా అభివర్ణిస్తున్నారు శాస్త్రవేత్తలు. అసలు ఇది ఎలా సాధ్యమంటే.. క్రోమంలోని కణజాలంపై షుగర్ వ్యాధి ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో.. క్రియేటెడ్ ఆల్గారితం ద్వారా మొదట రీసెర్చ్ చేస్తారు. ఆ తర్వాత రోగి … Read more

పోస్టల్ బ్యాలెట్లో గెజిటెడ్ సంతకం పై హైకోర్టుకు

ఏపీలో తెరపైకి మరో రగడ.. ఆ అంశంపై కోర్టుకు వెళ్తామంటున్న వైసీపీ.. పోస్టల్ బ్యాలెట్లో గెజిటెడ్ సంతకం సడలింపు పై హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి గెజిటెడ్‌ అధికారి సీల్‌, హోదా వివరాలు లేకపోయినా.. బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఈనెల 25న ఆదేశాలు జారీ చేసింది. సీఈవో జారీ చేసిన ఆదేశాలు గతంలో ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజా ఆదేశాలతో ఎన్నికల నిర్వహణ సమగ్రత … Read more