కంభం సర్కిల్ పరిధి లోని ప్రజానీకానికి పోలీసు వారి హెచ్చరిక

కంభం సర్కిల్ పరిధి లోని ప్రజానీకానికి పోలీసు వారి హెచ్చరిక జూన్ 4వ తారీఖున జరుగు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కంభం సర్కిల్  పరిధి నందు ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా కంభం సర్కిల్  పరిధి నందు 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్  అమల్లో ఉన్నందున నలుగురు అంతకంటే ఎక్కువగా ఎక్కడ గుమిగుడి ఉండరాదు కంభం సర్కిల్  పరిధి లోని కంభం, బెస్తవారిపేట, అర్ధవీడు అంతా సీసీ … Read more

అమరావతి చేరుకున్న లోకేశ్, భువనేశ్వరి – అభిమానుల ఘన స్వాగతం

గన్నవరం అమరావతి చేరుకున్న లోకేశ్, భువనేశ్వరి – అభిమానుల ఘన స్వాగతం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అమరావతి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో లోకేశ్, భువనేశ్వరిలకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, పెద్దకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తదితరులు పుష్పగుచ్చం అందించి ఆహ్వానించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేశ్, భువనేశ్వరి కుటుంబసభ్యులు ఉండవల్లిలోని తమ నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు … Read more

రెచ్చగొట్టే పోస్టులపై వ్యాఖ్యలపై సీరియస్ అయినా ఏపీ డీజీపీ

అమరావతి కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్. రెచ్చగొట్టే పోస్టులపై వ్యాఖ్యలపై సీరియస్ అయినా ఏపీ డీజీపీ. గీత దాటితే తాట తీస్తామంటున్న ఏపీ డిజీపీ డి‌జి‌పి హరీష్ కుమార్ గుప్తా సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై  కఠిన చర్యలు తప్పవు.. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూన్నారు.. వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారు… అలాంటి వారిపై  కతిన చర్యలు … Read more

కౌంటింగ్‌కు ఇబ్బంది కలిగిస్తే బయటకు పంపండి: ఏపీ సీఈవో

కౌంటింగ్‌కు ఇబ్బంది కలిగిస్తే బయటకు పంపండి: ఏపీ సీఈవో అమరావతి : ఏపీలో రేపు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశించారు. రేపు కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేం  దుకు ప్రయత్నించే వారిని వెంటనే బయటకు పంపించేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ పూర్తైన వెంటనే ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలని … Read more

ఒవర్ యాక్షన్ చేస్తే,రీ యాక్షన్ చూస్తారు

ఒవర్ యాక్షన్ చేస్తే,రీ యాక్షన్ చూస్తారు, గీత దాటితే _తాట_ తీస్తా, 144 సెక్షన్,30 యాక్ట్ అమలులో ఉంది, సోమందేపల్లి మండల ప్రజలకు  యస్ ఐ విజయ్ కుమార్ హెచ్చరిక రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు రానుండడంతో శ్రీ సత్యసాయిజిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో సోమవారం హెచ్చరిక జారీ చేసారు యస్ ఐ విజయ్ కుమార్,ఈ సందర్భంగ స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ లో పోలీస్ వారు మాక్ డ్రిల్ నిర్వహించారు,ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరు … Read more

ఈరోజు నుంచి నగదు భిక్షాటన నిలిపివేయాలి

ఈరోజు నుంచి నగదు భిక్షాటన నిలిపివేయాలి. బెగ్గర్స్ ఫ్రీ భారత్ ఉద్యమం బెంగుళూరు హుడా ప్రారంభించింది .ఇప్పుడు ఇది జాతీయ ఉద్యమం మరియు దేశం మొత్తానికి వేగంగా వ్యాపిస్తోంది. బిచ్చగాళ్లకు  ఆహారం   నీరు బట్టలు ఇవ్వండి. కానీ ఒక్క రూపాయి కూడా నగదు రూపంలో ఇవ్వకూడదు.బెంగుళూరు, ముంబయి, పూణే, హైదరాబాద్‌లో ఎలాంటి బిచ్చగాడికైనా నగదుఇవ్వకుండా భిన్నమైన ఉద్యమం మొదలైంది.ఈ ఉద్యమం సరైనదే.ఎవరైనా ఆడ / మగ / వృద్ధ / వికలాంగ / పిల్లలు) అడుక్కుంటే డబ్బుకు … Read more

పల్నాడు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కి సర్వం సిద్ధం

పల్నాడు జిల్లా నరసరావుపేట పల్నాడు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కి సర్వం సిద్ధం రేపు నరసరావుపేట JNTU కళాశాలలో జరగనున్న కౌంటింగ్… ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ… కౌంటింగ్ లో  విధుల్లో పాల్గొననున్న700 మంది సిబ్బంది JNTU పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు… నరసరావుపేటలో పోలీసుల డేగకన్ను… గుంటూరు- కర్నూలు హైవేపై వాహనాలు దారి మల్లింపు… ప్రతి కౌంటింగ్ కేంద్రానికి ఒక అబజర్వర్,ఒక మైక్రో అభజర్వర్, సూపర్  వైజర్ లు ,ఒక Ro … Read more

కౌంటింగ్‌ వద్ద డ్రోన్‌ కెమెరాలతో నిరంతరం గమనిస్తూ ఉంటారు

నెల 4 (మంగళ వారం)న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత, ఎస్పీ జగదీశ్‌ పేర్కొన్నారు. నన్నయ వర్శిటీ వద్ద భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎస్పీ జగదీశ్‌ దివాన్‌చెరువు నుంచి రాకపోకలు నిషేధం బెజవాడ టూ విశాఖ వాహనాలకు బ్రేక్‌ ఉదయం 4 నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు రాజమహేంద్రవరం ఈ నెల 4 మంగళ వారం న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా ట్రాఫిక్‌ … Read more

కౌంటింగ్ ప్రాంతాలలో  నాలుగంచెల  భద్రత ఏర్పాట్లు

శ్రీ సత్య సాయి జిల్లా : భారీ ఎత్తున పోలీస్ బలగాల మోహరింపు కౌంటింగ్ ప్రాంతాలలో  నాలుగంచెల  భద్రత ఏర్పాట్లు ప్రశాంత కౌంటింగ్ నిర్వహణ లక్ష్యం… కేంద్ర సాయుధ బలగాలు మరియు రాష్ట్ర బలగాలు రంగంలో …నిరంతరం డ్రోన్, సిసి కెమెరాలతో నిఘా .. జిల్లా ఎస్పీ… కౌంటింగ్ సందర్భంగా నాలుగంచెల పటిష్ట భద్రత ఏర్పాట్లతో ప్రశాంత కౌంటింగ్ నిర్వహణ లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలు మరియు రాష్ట్ర బలగాలనుతో అన్ని భద్రత చర్యలు చేపట్టినట్లు  శ్రీ … Read more

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది

ఏపీ నాయకుల్లో ఎగ్జిట్ పోల్స్ టెన్షన్.. ఎవరి ధీమా వారిదే..! ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టుగా సాగడమే ఇందుకు ప్రధాన కారణం. పోలింగ్ ముగిసిన వెంటనే విజేతలు ఎవరనే దానిపై మొదలైన సస్పెన్స్‌.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్ పోల్స్‌తో దీనిపై ఓ స్పష్టత వస్తుందని భావించినా.. అందులోనూ సేమ్ సీన్ కనిపించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పలు ఎగ్జిట్ పోల్స్ వైసీపీదే విజయం అంటుంటే.. … Read more