144 సెక్షన్ అమలుకు ఈసీ ఆదేశం

జూన్ 4 న రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకు ఈసీ ఆదేశం దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరడంతో వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్‌ ఏర్పాట్లను న్యూ ఢిల్లీ నిర్వచన్ సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పర్యవేక్షించారు. ఎన్నికల సంఘం మార్గ దర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన … Read more

బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ లను అమ్మేస్తున్నారు

దేశ దర్మం కోసం బిజెపి మన బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ లను అమ్మేస్తున్నారు అమ్మకానికి బీఎస్‌ఎన్‌ఎల్‌-ఎంటీఎన్‌ఎల్‌ ఆస్తులు  దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఆస్తులు.  వివిధ రాష్ర్టాల్లో 530కిపైగా భవనాలు, భూములున్నట్టు గుర్తించిన టెలికం శాఖ.   ఢిల్లీ, ముంబైల్లో మాత్రమే ఎంటీఎన్‌ఎల్‌కు ఆస్తులు. అయినప్పటికీ ప్రధాన ప్రాంతాల్లోనే చాలా ప్రాపర్టీలు.    ఢిల్లీలో 48, మహారాష్ట్రలో 52 ఆస్తులను కలిగి ఉన్న ఎంటీఎన్‌ఎల్‌.     దేశవ్యాప్తంగా 600లకుపైగా భూములు, భవనాలను గుర్తించిన కేంద్రం    ఆసక్తి ఉన్నవారి కోసం వెబ్‌సైట్‌ తెచ్చామన్న టెలికం … Read more

జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం: డిజిపి హరీష్ గుప్తా

జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం: డిజిపి హరీష్ గుప్తా ఆంధ్ర ప్రదేశ్: కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ హరీశ్ గుప్తా వెల్లడించారు. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాల ను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలనూ ఎప్పటికప్పుడు … Read more

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవ్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవ్ రెడ్డి ఐపీఎస్  ఆదేశాల మేరకు కౌంటింగ్ అనంతరం కూడా   గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు, గొడవలు,  చెలరేగకుండా ప్రజలు శాంతియుతంగా ఉండాలని ప్రజలకు తెలియజేశారు గ్రామాలలో  పోలీసు అధికారులు  గ్రామసభలు నిర్వహించారు. ఎన్నికల నిబంధన ప్రకారం కౌంటింగ్ అనంతరం ఎవరూ కూడా ర్యాలీలు , డీజే లు ఊరేగింపులు నిర్వహించకూడదని తెలిపారు నియమాలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు సాయంత్రం రోడ్లపై పోలీసులు వచ్చి వాహనాలను తనిఖీలు … Read more

కౌంటింగు రోజున కట్టుదిట్టమైన భద్రతకు సిద్ధమైన పోలీసులు

కౌంటింగు రోజున కట్టుదిట్టమైన భద్రతకు సిద్ధమైన పోలీసులు అల్లరి మూకలను చెదరగొట్టేందుకు వినియోగించే ఆయుధాలు, సామాగ్రిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పరీక్షించిన పోలీసులు సార్వత్రిక ఎన్నికల కౌంటింగు రోజు కట్టుదిట్టమైన భద్రతలో భాగంగా పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాల సంసిద్ధతను జిల్లా ఎస్పీ గౌతమిశాలి IPS  ఈరోజు తనిఖీ చేశారు. శాంతిభద్రతలు విఘాతం కలిగేలా ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నప్పుడు లేదా అల్లర్లు, ఘర్షణలు తలెత్తిన సందర్భాలలో సద్దుమణిచేందుకు మరియు అల్లరి మూకలను చెదరగొట్టేందుకు వాడే … Read more

కాంగ్రెస్ లోకి రఘురాం రాజన్ ఆర్బీఐ మాజీ గవర్నర్ ఏమన్నారంటే

కాంగ్రెస్ లోకి రఘురాం రాజన్ ఆర్బీఐ మాజీ గవర్నర్ ఏమన్నారంటే దిల్లీ:కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని వస్తోన్న వార్తలపై రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ (Raghuram Rajan) క్లారిటీ ఇచ్చారు తాను రాజకీయాల్లోకి రావడం తన కుటుంబానికి ఇష్టం లేదన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై తనకున్న అభిప్రాయం, ఆయనకు సూచనలు చేశారంటూ వస్తోన్న వార్తలపైనా స్పందించారు ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నా ప్రజలు ఇంకా నన్ను … Read more

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం. పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కామెంట్స్. ఈవిఎంలలో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహాగానాలతో లాభమేంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తమకే పడ్డాయని టిడిపి ప్రచారం చేసుకుంటోంది.ఎన్నికల కమీషన్ అంపైర్ లాగా వ్యవహరించలేదు ఎన్నికల కమీషన్ అంపైర్ లాగా వ్యవహరించలేదు చంద్రబాబు వైరస్ తో ఎన్నికల కమీషన్ ఇన్ ఫెక్ట్ అయింది. బెట్టింగ్ లో కోసం,సోషల్ మీడియా లో ప్రచారం కోసం మేము ప్రయత్నాలు చేయడం లేదు. నార్త్ … Read more

అయ్యప్ప భక్తులకు శుభవార్త

అయ్యప్ప భక్తులకు శుభవార్త మాస పూజకు రోజుకు 50 వేల మంది భక్తులను వర్చువల్ క్యూ ద్వారా దర్శనానికి అనుమతించాలని శబరిమల ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా టికెట్లను ఆన్లైన్లో కేటాయించనున్నామని, క్యూ ద్వారా దర్శనం చేసుకునే అయ్యప్ప భక్తులకు ఇన్సూరెన్స్ పాలసీని అందించనున్నామని అధికారులు తెలిపారు. ఇన్సూరెన్స్ పాలసీ కోసం బుకింగ్ సమయంలో భక్తుల నుండి కేవలం రూ.10వసూలు చేయనున్నామని వెల్లడించారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి హై కోర్టులో ఊరట

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి హై కోర్టులో ఊరట పల్నాడు మాచర్ల వైసీపీ MLA అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి హైకోర్టు ఊరట కలిగించింది.  3 కేసుల్లో మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దనిపోలీసులను ఆదేశించింది.

టాటూతో బ్లడ్ క్యాన్సర్ ముప్పు

టాటూతో బ్లడ్ క్యాన్సర్ ముప్పు శరీరంపై వేసుకొనే టాటూలతో లింఫోమా అనే బ్లడ్‌ క్యాన్సర్‌ వచ్చే ముప్పు 21 శాతం వరకూ ఉంటుందని స్వీడన్‌ పరిశోధకులు తెలిపారు లింఫోమా బ్లడ్‌ క్యాన్సర్‌ బారినపడిన 2,938 మందితో కలిపి మొత్తంగా 11,905 మందిపై ఈ అధ్యయనం చేశారు. టాటూలు వేసుకోని వారితో పోలిస్తే, వేసుకొన్న వారిలో క్యాన్సర్‌ కణాల వృద్ధి ఎక్కువ వేగంగా జరిగినట్టు పరిశోధకులు తేల్చారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు.