కౌంటింగ్‌కు ఇబ్బంది కలిగిస్తే బయటకు పంపండి: ఏపీ సీఈవో

కౌంటింగ్‌కు ఇబ్బంది కలిగిస్తే బయటకు పంపండి: ఏపీ సీఈవో అమరావతి : ఏపీలో రేపు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశించారు. రేపు కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేం  దుకు ప్రయత్నించే వారిని వెంటనే బయటకు పంపించేయాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ పూర్తైన వెంటనే ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలని … Read more

ఈరోజు నుంచి నగదు భిక్షాటన నిలిపివేయాలి

ఈరోజు నుంచి నగదు భిక్షాటన నిలిపివేయాలి. బెగ్గర్స్ ఫ్రీ భారత్ ఉద్యమం బెంగుళూరు హుడా ప్రారంభించింది .ఇప్పుడు ఇది జాతీయ ఉద్యమం మరియు దేశం మొత్తానికి వేగంగా వ్యాపిస్తోంది. బిచ్చగాళ్లకు  ఆహారం   నీరు బట్టలు ఇవ్వండి. కానీ ఒక్క రూపాయి కూడా నగదు రూపంలో ఇవ్వకూడదు.బెంగుళూరు, ముంబయి, పూణే, హైదరాబాద్‌లో ఎలాంటి బిచ్చగాడికైనా నగదుఇవ్వకుండా భిన్నమైన ఉద్యమం మొదలైంది.ఈ ఉద్యమం సరైనదే.ఎవరైనా ఆడ / మగ / వృద్ధ / వికలాంగ / పిల్లలు) అడుక్కుంటే డబ్బుకు … Read more

పల్నాడు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కి సర్వం సిద్ధం

పల్నాడు జిల్లా నరసరావుపేట పల్నాడు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కి సర్వం సిద్ధం రేపు నరసరావుపేట JNTU కళాశాలలో జరగనున్న కౌంటింగ్… ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ… కౌంటింగ్ లో  విధుల్లో పాల్గొననున్న700 మంది సిబ్బంది JNTU పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు… నరసరావుపేటలో పోలీసుల డేగకన్ను… గుంటూరు- కర్నూలు హైవేపై వాహనాలు దారి మల్లింపు… ప్రతి కౌంటింగ్ కేంద్రానికి ఒక అబజర్వర్,ఒక మైక్రో అభజర్వర్, సూపర్  వైజర్ లు ,ఒక Ro … Read more

కౌంటింగ్ ప్రాంతాలలో  నాలుగంచెల  భద్రత ఏర్పాట్లు

శ్రీ సత్య సాయి జిల్లా : భారీ ఎత్తున పోలీస్ బలగాల మోహరింపు కౌంటింగ్ ప్రాంతాలలో  నాలుగంచెల  భద్రత ఏర్పాట్లు ప్రశాంత కౌంటింగ్ నిర్వహణ లక్ష్యం… కేంద్ర సాయుధ బలగాలు మరియు రాష్ట్ర బలగాలు రంగంలో …నిరంతరం డ్రోన్, సిసి కెమెరాలతో నిఘా .. జిల్లా ఎస్పీ… కౌంటింగ్ సందర్భంగా నాలుగంచెల పటిష్ట భద్రత ఏర్పాట్లతో ప్రశాంత కౌంటింగ్ నిర్వహణ లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలు మరియు రాష్ట్ర బలగాలనుతో అన్ని భద్రత చర్యలు చేపట్టినట్లు  శ్రీ … Read more

కన్యాకుమారిలోని ధ్యాన్ మండపంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి 48 గంటల పాటు ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నారు.

కన్యాకుమారిలో మోదిజీ 48 గంటల ధ్యానంకన్యాకుమారిలోని ధ్యాన్ మండపంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి 24 గంటల పాటు ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నారు 2024 లోక్‌సభ ఎన్నికల ముగింపు సందర్భంగా మే 30 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రధాని పూనుకున్నారు.గత 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మోడీ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ గుహలను తన ధాన్య కార్యక్రమం కోసం ఎంచుకోగా ఈ సారి స్వామి వివేకానందుడి ధ్యానం … Read more

కౌంటింగు రోజున జిల్లా అంతటా హై అలెర్ట్

కౌంటింగు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాం ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి… ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు జిల్లా ఎస్పీ గౌతమిసాలి IPS అనంతపురంలో ఈరోజు కేంద్రసాయుధ బలగాలుచే నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ లో ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్పీ  ప్రసంగించారు స్థానిక జెఎన్టీయులో జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగు జూన్ నెల 4 వ తేదీన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే జిల్లా యంత్రాంగంతో కలిసి కౌంటింగ్ … Read more

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో

ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే: సీఈవో మచిలీపట్నం: ఏపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎవరైనా అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతామని సీఈవో ముకేశ్కుమార్ మీనా అన్నారు. మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయనపరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కౌంటింగ్కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు.కట్టుదిట్టమైన భద్రత కోసం సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తాయని వెల్లడించారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్లపైగెజిటెడ్ సంతకం … Read more

దేనిపై ఫిర్యాదు చేయవచ్చంటే

139 కి ఫోన్ చేస్తే ఏమవుతుంది.?ఏ రైలు నుంచి టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేస్తామో ఆ రైలు ప్రయాణించే మార్గంలోని రైల్వే డివిజన్ కార్యాలయానికి ఈ కాల్ వెళ్తుంది. అక్కడ 24 గంటలు అప్రమత్తంగా ఉండే సిబ్బంది ఆ వివరాలు తెలుసుకుంటారు. రైలు ఆ తర్వాత చేరే స్టేషను సమాచారం అందిస్తారు. దీనిపై ఆయా రైల్వేస్టేషన్లలోని అధికారులు, సిబ్బంది వెంటనే స్పందిస్తారు. ఫోన్ కాల్లో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా అక్కడకు చేరుకుని సంబంధిత బోగీలోకి వెళ్లి … Read more

ఎస్పీ కార్యాలయానికి మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి  రామకృష్ణారెడ్డి

హైకోర్టు ఆదేశాల మేరకు నరసరావుపేటలో ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న మాచర్ల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. మాచర్లలో జరిగిన ఘటనలకు సంబంధించి 3 కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు..

144 సెక్షన్ అమలుకు ఈసీ ఆదేశం

జూన్ 4 న రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకు ఈసీ ఆదేశం దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరడంతో వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్‌ ఏర్పాట్లను న్యూ ఢిల్లీ నిర్వచన్ సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పర్యవేక్షించారు. ఎన్నికల సంఘం మార్గ దర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన … Read more