మహిళా దినోత్సవ సందర్భంగా 1000 మంది మహిళలకు పసుపు ,కుంకుమ తో పాటు చీరలు పంపిణీ చేసిన పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ.

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా దినోత్సవ సందర్భంగా 1000 మంది మహిళలకు పసుపు ,కుంకుమ తో పాటు చీరలు పంపిణీ చేసిన పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు సవితమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు .మొదట కేక్ కట్ చేసి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన సవితమ్మ గారు. అనంతరం సవితమ్మ గారు … Read more

మూతపడ్డ అన్న క్యాంటీన్,కొనసాగిస్తున్న సామకోటి ఆదినారాయణ యధావిధిగా కొనసాగిస్తూ 28వ రోజుకు చేరుకున్న అన్న క్యాంటీన్

మూతపడ్డ అన్న క్యాంటీన్ ను యధావిధిగా కొనసాగిస్తూ 28వ రోజుకు చేరుకున్న అన్న క్యాంటీన్ సామకోటి ఆదినారాయణ శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి మున్సిపల్ జిల్లా కేంద్రంలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి ఐదు రూపాయలకి పేద ప్రజలకు కడుపు నింపే అన్న క్యాంటీన్లను మూత వేయడం పై,మూతపడ్డ అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి… అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో 28వ రోజుకు చేరుకొని … Read more

రానున్న ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీ తరఫున హిందూపురం పార్లమెంట్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగాకొల్లకుంట గ్రామానికి చెందిన బిసి సంఘం రాష్ట్ర నాయకులు,సినీ నిర్మాత నాగరాజు

బహుజన సమాజ్ పార్టీ హిందూపురం నియోజకవర్గం శాఖ ఆధ్వర్యంలో ఆబాద్ పేట లోని పార్టీ కార్యాలుపయంలో జరిగిన సమావేశంలో బిఎస్పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరాములు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ రానున్న ఎన్నికలలో హిందూపురం పార్లమెంటుతోపాటు అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీలో ఉంటారని ఈ ఎన్నికలు లో బీఎస్పీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీ తరఫున హిందూపురం పార్లమెంట్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగాకొల్లకుంట గ్రామానికి చెందిన బిసి సంఘం … Read more

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన CWC మెంబర్,మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన CWC మెంబర్,మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి నీలకంఠాపురం హైస్కూల్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో నీలకంఠాపురం Phc వైద్య సిబ్బంది డాక్టర్ జయవర్ధన్, డాక్టర్ భార్గవి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

పిల్లలకు పోలియో చుక్కలు వేసిన హిందూపురం మునిసిపల్ చైర్ పర్సన్

హిందూపురం పట్టణంలోని ఇంద్ర నగర్ లోనే హెల్త్ సెంటర్ నందు నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసిన హిందూపురం మునిసిపల్ చైర్ పర్సన్ హిందూపురం పట్టణంలోని ఇంద్ర నగర్ లోనే హెల్త్ సెంటర్ నందు నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసిన హిందూపురం మునిసిపల్ చైర్ పర్సన్ శ్రీమతి” D N, ఇంద్రజ “గారు. చైర్ పర్సన్ మాట్లాడుతూ హిందూపురం … Read more

పురం కాంగ్రెస్ శ్రేణులు ఇనాయతుల్లాకు గెలిపించుకుంటామంటూ ఘణ స్వాగతం 

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణం ప్రముఖ సామాజికవేత్త MH ఇనాయతుల్లాను ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరుస్తూ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొని శాలువాతో సన్మానించి, కాంగ్రెస్ కండువాను వేసి కాంగ్రెస్ పార్టీలోనికి ఆహ్వానిస్తూ మద్దతును తెలియజేశారు. ఇనాయతుల్లా మాట్లాడుతూ స్థానికంగా హిందూపురం నియోజకవర్గంను అభివృద్ధి పథంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈసారి హిందూపురంలో బయట వ్యక్తులను కిరణం ఆసన్నమైందని, పురంలో కుల మతాలకతీతంగా అందరినీ కలుపుకుంటూ కాంగ్రెస్ జెండాను ఎగరవేసి విజయం … Read more

కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతా.

కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతా. — ఎం.హెచ్.ఇనాయతుల్లా వెల్లడి. హిందూపురం (HR9news) అఖిలభారత కాంగ్రెస్ పార్టీ  మద్దతుతో  హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గం  నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉన్నానని స్థానిక  సీనియర్ నాయకులు ఎమ్.హెచ్. ఇనాయతుల్లా  పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు.ఇటీవల రెండు రోజుల క్రితం బెంగళూరులో జాతీయ నాయకులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితుల గురించి … Read more

చంద్రబాబు నాయుడు గారిని భేటీ అయిన సామకోటి

ఉండవల్లి నివాసంలో చంద్రబాబు నాయుడు గారిని భేటీ అయిన సామకోటిపార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సామకోటిని అభినందించిన టిడిపి అధినేతరాబోయే రోజుల్లో తగిన గుర్తింపు వచ్చే విధంగా  చంద్రబాబు భరోసా విజయవాడ ఉండవల్లి నివాసంలో  అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల కోసం పోరాడుతూ పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న స్వర్ణాంధ్ర సృష్టికర్త అమరావతి అభివృద్ధి ప్రదాత *తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు … Read more

అనంతపురంలో జరిగిన ‘న్యాయసాధన’ సభ

ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగిన ‘న్యాయసాధన’ సభకు తరలివచ్చిన అశేష కార్యకర్తలకు, నాయకులకు, వైఎస్సార్ అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నా అభివృద్ధిలో పట్టుమని పది అడుగులు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల విషయంలోనూ అటు టీడీపీ, ఇటు వైసీపీ.. రెండు పార్టీలు కేంద్రంలోని మోదీ సర్కార్‌కు సాగిలపడి వంగి మరి దండాలు పెట్టాయి తప్ప రాష్ట్ర శ్రేయస్సు కోసం మోదీని ఎదిరించలేదు. … Read more

అనుచరులతో పార్థసారథి సమావేశం

HR9NEWS: పెనుగొండ ఎమ్మెల్యే టికెట్ కోసం పోరాడుతా: బీకే పార్థసారథి పెనుకొండ టికెట్ కోసం చివరి వరకు పోరాడుతానని మాజీ MLA బీకే పార్థసారథి అన్నారు. నిన్న TDP అధిష్ఠానం ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో పార్థసారథికి కాకుండా సబితమ్మకు టికెట్ కేటాయించారు. దీంతో ఆయన అలకబూనారు. ఆదివారం పెనుకొండలోని తన కార్యాలయంలో అనుచరులతో పార్థసారథి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో TDP ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్నీ నిర్వహించానని, తన ఆవేదనను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.