అమరావతి చేరుకున్న లోకేశ్, భువనేశ్వరి – అభిమానుల ఘన స్వాగతం

గన్నవరం: అమరావతి చేరుకున్న లోకేశ్, భువనేశ్వరి – అభిమానుల ఘన స్వాగతం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అమరావతి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో లోకేశ్, భువనేశ్వరిలకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, పెద్దకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తదితరులు పుష్పగుచ్చం అందించి ఆహ్వానించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేశ్, భువనేశ్వరి కుటుంబసభ్యులు ఉండవల్లిలోని తమ నివాసానికి బయలుదేరి వెళ్లారు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు … Read more

అమరావతి చేరుకున్న లోకేశ్, భువనేశ్వరి – అభిమానుల ఘన స్వాగతం

గన్నవరం అమరావతి చేరుకున్న లోకేశ్, భువనేశ్వరి – అభిమానుల ఘన స్వాగతం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అమరావతి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో లోకేశ్, భువనేశ్వరిలకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, పెద్దకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తదితరులు పుష్పగుచ్చం అందించి ఆహ్వానించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేశ్, భువనేశ్వరి కుటుంబసభ్యులు ఉండవల్లిలోని తమ నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు … Read more

కౌంటింగ్‌ వద్ద డ్రోన్‌ కెమెరాలతో నిరంతరం గమనిస్తూ ఉంటారు

నెల 4 (మంగళ వారం)న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత, ఎస్పీ జగదీశ్‌ పేర్కొన్నారు. నన్నయ వర్శిటీ వద్ద భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎస్పీ జగదీశ్‌ దివాన్‌చెరువు నుంచి రాకపోకలు నిషేధం బెజవాడ టూ విశాఖ వాహనాలకు బ్రేక్‌ ఉదయం 4 నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు రాజమహేంద్రవరం ఈ నెల 4 మంగళ వారం న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా ట్రాఫిక్‌ … Read more

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది

ఏపీ నాయకుల్లో ఎగ్జిట్ పోల్స్ టెన్షన్.. ఎవరి ధీమా వారిదే..! ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టుగా సాగడమే ఇందుకు ప్రధాన కారణం. పోలింగ్ ముగిసిన వెంటనే విజేతలు ఎవరనే దానిపై మొదలైన సస్పెన్స్‌.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్ పోల్స్‌తో దీనిపై ఓ స్పష్టత వస్తుందని భావించినా.. అందులోనూ సేమ్ సీన్ కనిపించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. పలు ఎగ్జిట్ పోల్స్ వైసీపీదే విజయం అంటుంటే.. … Read more

గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

అప్పులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం సావనీర్ గ్యారెంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు మొత్తం ఎన్నికల అనంతరం కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్స్ వివరాలు ప్రభుత్వ ఉద్యోగులు ఇతర ప్రావిడెంట్ ఫండ్స్ నుండి మరియు ఆర్థిక సంస్థల నుండి తెచ్చిన అప్పుల వివరాలు ప్రభుత్వ ఉద్యోగులకు TA,DA బకాయిలు ఎంత ఉన్నవి ప్రతి సంవత్సరం రీపేమెంట్ కు అసలు ప్లస్ వడ్డీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కట్టవలసి ఉంది సివిల్ సప్లయర్స్ కార్పొరేషన్కు, డిస్కం లకు, పవర్ సప్లయర్స్ … Read more

సజ్జలపై క్రిమినల్ కేస్

పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు సజ్జలపై క్రిమినల్ కేస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జలు రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ, టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు రెండు రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రూల్స్ … Read more

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి సమావేశం కానున్నారు

విజయవాడ నేడు కూటమి నేతలు భేటీ ఉండవల్లి లోని చంద్రబాబు నివాసంలో బేటి కానున్న కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి సమావేశం కానున్నారు ఎన్నికల ఫలితాల పై ముగ్గురు నేతలు చర్చిలు  జరగనున్నట్లు సమాచారం కౌంటింగ్ పై ఇప్పటికే ఏజెంట్లకు శిక్షణ ఇచ్చిన టిడిపి కౌంటింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు తెలిపిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం వస్తుంది అని చంద్రబాబు ధీమా నేడు కూటమి నేతలు భేటీ ఎన్నికల … Read more

పోస్టల్ బ్యాలెట్లో గెజిటెడ్ సంతకం పై హైకోర్టుకు

ఏపీలో తెరపైకి మరో రగడ.. ఆ అంశంపై కోర్టుకు వెళ్తామంటున్న వైసీపీ.. పోస్టల్ బ్యాలెట్లో గెజిటెడ్ సంతకం సడలింపు పై హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి గెజిటెడ్‌ అధికారి సీల్‌, హోదా వివరాలు లేకపోయినా.. బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఈనెల 25న ఆదేశాలు జారీ చేసింది. సీఈవో జారీ చేసిన ఆదేశాలు గతంలో ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజా ఆదేశాలతో ఎన్నికల నిర్వహణ సమగ్రత … Read more

జూన్ 3న పవన్ కీలక సమావేశం

జూన్ 3న పవన్ కీలక సమావేశం ఏపీలో ఎన్నికల కౌంటింగ్ దగ్గరపడుతున్న వేళ జనసేనాని పవన్ కల్యాణ్ రంగంలోకి దిగనున్నారు. జూన్ 3న మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి పవన్ వెళ్లనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పార్టీ కార్యాలయం నుంచి పవన్ పర్యవేక్షించనున్నారు.

ఏపిలో కొత్త ప్రభుత్వానికి సవాలే

ఏపిలో కొత్త ప్రభుత్వానికి సవాలే అది వైసీపీ ఐతే ఒకలా? టీడీపీ కూటమి ఐతే ఇంకోలా? ఆంధ్ర ప్రదేశ్ : జూన్ 9 నుంచి కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభం కానుంది. అయితే ఇచ్చిన హామీలు, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి అమలు ఆషామాషీ విషయం కాదు. కనీసం కొత్త ప్రభుత్వం కుదుటుపడాలంటే, పాలన గాడిలో పడాలంటే దాదాపు 2 సంవత్సరాల కాలం పట్టడం ఖాయం. జగన్ అధికారంలోకి వస్తే.. ఇప్పుడున్న దానికి కొనసాగింపు ఉంటుంది. అదే … Read more