జులై 1 నుండి క్రిమినల్ చట్టాలు మరింత కఠినం

T MAHESH జులై 1 నుండి క్రిమినల్ చట్టాలు మరింత కఠినం.. స్వల్ప నేరాలకు పెట్టీ కేసులు వంటివాటిని ఇందులో చేర్చారు. మహిళలు, పిల్లలు, హత్య, రాజ్య వ్యతిరేక నేరాలపై శిక్షలను కేంద్రం కఠినతరం చేసింది . కొన్ని నేరాలకు స్త్రీ పురుషులనే తేడా లేకుండా సమానంగా శిక్ష పడేలా యాక్ట్ రూపొందించారు. ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్, టెర్రరిస్ట్ యాక్టివిటీ, తీవ్రవాదానికి చెక్‌ పెట్టేందుకు శిక్షలను స్ట్రిక్ట్ చేశారు. సాయుధ తిరుగుబాటు, విధ్వంసం, వేర్పాటువాదం..లేదా దేశ సార్వభౌమత్వం, ఐక్యతకు … Read more

ఏపీలో రేపు పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం

T MAHESH ఏపీలో రేపు పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం అమరావతి:జూన్ 30ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద చేపట్టే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ రేపు ప్రారంభంకానుంది. తొలిరోజే 100 శాతం పంపిణి పూర్తిచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభిం చాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫించన్ల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే, కఠినచర్యలు తప్పవని సీఎస్ హెచ్చరించారు. లబ్ధిదారులకు … Read more

జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూ ట్యూబర్స్ యూనియన్

T MAHESH ఈరోజు విశాఖ కింగ్ జార్జ్ హసిప్టల్ ( కే జీ హెచ్) నకు నూతనంగా విచ్చేసి సూపరింటెండెంట్ గా బాధ్యతలు చేపట్టి నూతన మార్పునకు శ్రీకారం చుడుతూ వైద్యో నారాయణో హరి.. అనే పదానికి అర్థం తీసుకు వచ్చి నిబద్ధతతో వృత్తి నీ దైవంగా భావించే విధంగా అడుగులు ముందుకు వేయుటకు అహర్నిశలు శ్రమిస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ వారిని కలిసి హృదయ పూర్వక స్వాగతం తెలిపి జర్నలిస్టులు ఆరోగ్యరీత్యా కెజిహెచ్ కి విచేస్తే … Read more

ఈనెల 29న జగిత్యాల జిల్లాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

T MAHESH ఈనెల 29న జగిత్యాల జిల్లాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా: జూన్ 26ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం  కొణిదల పవన్ కళ్యాణ్ ఈనెల 29న జగిత్యాల జిల్లా కొండగట్టు కు రానున్నారు. గతం లో కొండగట్టు అంజన్న ను దర్శించుకుని, పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి పూజలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన విషయం విదితమే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్ డి ఏ కూటమి భారీ … Read more

నేను రాజీనామా చేయలేదు గ్రామ వాలంటీర్ ఆవేదన

T MAHESH ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరం నా పేరు దర్శి వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా పుల్లలచేరువు మండలం గంగవరం గ్రామం గంగవరం గ్రామ వాలంటీర్ దర్శి వెంకటేశ్వర్లు  క్లస్టర్ నెంబర్ 5 గ్రామ వాలంటీర్ గా 3 సంవత్సరాల 8 నెలలు గ్రామ వాలంటీర్ గా నేను నా 59 కుటుంబాలకు ప్రభుత్వ సేవలు అందించ గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్న నేను రాజీనామా చేయలేదు నన్ను వైసిపి … Read more

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన  సవితమ్మ

T MAHESH బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫైల్ పై మొదటి సంతకం రాష్ట్ర వెనకబడిన తరగతుల సంక్షేమం & ఆర్థిక బలహీన వర్గాల సంక్షేమం మరియు చేనేత&వస్త్ర శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన  సవితమ్మ గారు ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపుపై రెండో సంతకం వారంలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి అమరావతి, 20 జూన్ రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ … Read more

సవితమ్మకు మంత్రిగా అవకాశం  కల్పించాలి

T MAHESH శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం బీర లింగేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు కురుబ సంఘం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం  రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కి 2 ఎంపీ సీట్లు 1 ఎమ్మెల్యే సీటును  కేటాయించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలిపారు అనంతరం మంత్రివర్గ విస్తరణలో   పెనుకొండ  ఎమ్మెల్యే  సవితమ్మకు మంత్రిగా అవకాశం  కల్పించాలని కోరుకున్నారు. అలాగే పరిగి మండల … Read more

మోదీ నివాసంలో గంటన్నర సేపు ఎన్డీయే కీలక సమావేశం

T Mahesh నాడు నో అపాయిట్మెంట్ నేడు మోదీ పక్కనే చంద్రబాబు అవును.. నాడు వద్దునుకున్నారు.. కనీసం కలుస్తామంటే అపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదు..! రండి కలుద్దామని చెప్పి వద్దన్న సందర్భాలూ ఉన్నాయ్..! మీతో పనేముంది జీరో కదా అన్నట్లుగా చూసిన పరిస్థితి..! ఐదంటే ఐదేళ్లు.. సీన్ కట్ చేస్తే అదే జీరో, హీరోగా మారారు..! దీంతో రాష్ట్రమే కాదు దేశం మొత్తం ఆయనవైపే చూస్తోంది..! ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనేది మీకు ఈపాటికే అర్థమైపోయి ఉంటుందిగా.. ఫార్టీ … Read more

Prime Minister of India  ముగిసిన ఎన్డీయే సమావేశం.. రాష్ట్రపతికి కీలక సిఫార్సు!

T Mahesh కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్డీయే కూటమి నేతలు సమావేశమయ్యారు. దాదాపు గంట సేపు కొనసాగిన ఈ సమావేశంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్రపతిని కలవనున్నారు  T Mahesh న్యూఢిల్లీ, ఈవార్తలు : ( New Prime Minister of India ) అన్ని పార్టీలకు విలక్షణ ఫలితాలు అందించిన ప్రజలు.. ఏ పార్టీని అక్కున చేర్చుకోలేదు. కొరఢా ఝలిపిస్తూనే, సరిగ్గా పాలన చేసుకోవాలని సూచించారు. దాని పర్యవసానమే.. బీజేపీ తన మిత్రపక్షాలపై … Read more

ఏపీ ఫలితాలపై పరిపూర్ణానంద స్వామి వ్యాఖ్యలు

Swami Paripoornananda: ఏపీ ఫలితాలపై పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు..వైసీపీకి 123 సీట్లు ఖాయం! ఎన్నికల ఫలితాలపై పరిపూర్ణానంద స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపడుతుందని అభిప్రాయపడ్డారు. మూడోసారి మోడీ ప్రధాని అవుతారని నొక్కి చెప్పారు.ఏపీ ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ123 స్థానాలు సాధిస్తుందని.. రెండోసారి జగన్ సీఎం అవుతారన్నారు ముఖ్యమైన వ్యక్తి ద్వారా అందిన సమాచారం మేరకే చెబుతున్నానని.. హిందూపురంలో ఊహించని పరిణామం చూడబోతుందన్నారు. గ్రామీణ … Read more