ప్రభుత్వ పాఠశాలల్లో చదివి సత్తా చాటిన విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి సత్తా చాటిన విద్యార్థులు మెట్టూరు, కొత్తూరు, కడుము, నివగాం పాఠశాలల నుండి ట్రిపుల్ ఐటీకి ఆరుగురు ఎంపిక కొత్తూరు : పాతపట్నం నియోజక వర్గంలో కొత్తూరు మండలంలోని మెట్టూరు, కొత్తూరు, నివగాంకడుము ప్రభుత్వ ఉన్నత,  జిల్లాపరిషత్ పాఠశాల పదో తరగతి పరీక్షా ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన ఆరుగురు విద్యార్థినీ విద్యార్థులు ప్రభుత్వ ఐఐఐటి లకు ఎంపికైనట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. కొత్తూరు మండలంలోని మెట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల … Read more

కౌంటింగ్ సందర్భంగా  ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు

శ్రీ సత్యసాయి జిల్లా : కౌంటింగ్ సందర్భంగా  ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు పూర్తి. ట్రబుల్ మాంగర్లు పై ప్రత్యేక దృష్టి. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్పీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ రాష్ట్ర గౌరవ డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్త ఐపీఎస్  రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలో అమలు అవుతున్న … Read more

ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీ గా ఏబీ వెంకటేశ్వరరావు నియామకం

ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు నియామకం.. అమరావతి: కాసేపటి క్రితం సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. హైకోర్ట్ ఉత్తర్వులు మేరకు ఈ రోజు ఉదయం వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు మొదటిసారి సస్పెన్షన్ ఎత్తివేసి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అప్పుడు కూడా ప్రింటింగ్ అండ్ … Read more

84 ఏళ్ల వయస్సులో 8th క్లాస్ పరీక్షలు



84 ఏళ్ల వయస్సులో 8th క్లాస్ పరీక్షలు

మధ్యప్రదేశ్‌లోని ఛింద్‌వాడాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ప్రకాశ్ ఇండియన్ టాటా 84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలు రాస్తున్నారు.

దీనిపై ఆయన స్పందిస్తూ చదువుకు వయసుకు సంబంధం లేదని తాను భావించానని, అందుకే మొదటగా మధ్యప్రదేశ్ ఓపెన్ బోర్డు నుంచి 5వ తరగతి పరీక్షలు రాశానన్నారు.

ఇప్పుడు 8వ తరగతి పరీక్షలు రాస్తున్నానని, ఇదే స్పూర్తితో పది, ఇంటర్ కూడా పూర్తి చేస్తానన్నారు.

ఉచిత వేసవి బడి విద్యార్థులకు కరాటే శిక్షణా తరగతులు ప్రారంభం.

ఉచిత వేసవి బడి విద్యార్థులకు కరాటే శిక్షణా తరగతులు ప్రారంభం. మే నెలాఖరు వరకు అన్న దానం చేయడానికి దాత హామీ. హిందూపురం: ఆత్మ రక్షణకు కరాటే విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని కరాటే మాస్టర్ జనార్ధన రెడ్డి పేర్కొన్నారు.అందులో భాగంగా బాలికలకు కరాటే ఆత్మ గౌరవానికి, ప్రాణ రక్షణకు ఈ విద్య సంరక్షణకు సహాయ పడుతుందని తెలిపారు సోమవారం హిందూపురం పట్టణంలోని శాంతినగర్ ప్రక్కన వున్న త్యాగరాజ నగర్ లో గల మార్గదర్శి విద్యానికేతన్ పాఠశాల నిర్వాహకులు … Read more

హందర్ద్ గ్లోబల్ పాఠశాల వార్షికోత్సవ సభలో హిందూ ముస్లిం సిఖ్ ఈసాయీ భాయీ భాయీ

హందర్ద్ గ్లోబల్ పాఠశాల వార్షికోత్సవ సభలో హిందూ ముస్లిం సిఖ్ ఈసాయీ భాయీ భాయీ హిందూ పురం పట్టణం లోనిహందర్ద్ గ్లోబల్ పాఠశాల వార్షికోత్సవ సభ కంచి కామాక్షి కళ్యాణ మంటపం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం లో పాఠశాల విద్యార్థుల కార్యక్రమాలు విద్యార్థుల తల్లి తండ్రులు పురప్రముఖులను అలరించాయి భారత రాజ్యాంగం భారతీయ శిక్షాస్మృతి పై అద్భుత మైన విద్యార్థుల ప్రసంగాలతో సభ చప్పట్లతో దద్దరిల్లిoది ఆల్ ఇండియా … Read more