ఐఏఎస్ ఐపీఎస్ బదిలీ

T MAHESH ఇందులో భాగంగా మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమించింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సునీల్ కుమార్ ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. శంకబత్ర బాగ్చీకి ఫైర్ సర్వీసెస్ అదనపు బాధ్యతలను అప్పగించింది. కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ ఎస్పీగా ఉన్న రిశాంత్ రెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది.  ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా ద్వారకా తిరుమల రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు … Read more

T MAHESH

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు అమరావతి జూన్ :20 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కో ఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా (హెచ్ఐపీఎఫ్)గా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన … Read more

అందరి సహకారంతోనే ప్రశాంతంగా కౌంటింగ్

T Mahesh అందరి సహకారంతోనే ప్రశాంతంగా కౌంటింగ్ ఎస్పీ మాధవరెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా కౌంటింగ్ ప్రశాంతంగా ముసేందుకు బాధ్యతగా  భద్రత చర్యలు చేపట్టిన పోలీసుల అందరికీ, కృతజ్ఞతలు, అదేవిధంగా … కౌంటింగు ప్రశాంతంగా జరిగేలా సహకరించిన జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. శ్రీ సత్యసాయి  జిల్లాలో నిన్నటి రోజున  కౌంటింగు బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది, కేంద్ర, రాష్ట్ర సాయుధ  బలగాలు, … Read more

కౌంటింగ్ విధులు ఎంతో బాధ్యతగా  నిర్వహించాలి

శ్రీ సత్యసాయి జిల్లా : కౌంటింగ్ సందర్భంగా పటిష్ఠ భద్రత… కౌంటింగ్ విధులు ఎంతో బాధ్యతగా  నిర్వహించాలి..తమకు కేటాయించిన విధులలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా ఎస్పీ హిందూపురంలోని బిట్స్ కళాశాలలో  సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు ,పరిసర ప్రాంతాలలో విధులలో నిర్వహించనున్న పోలీస్ అధికారులు,సిబ్బందికి కౌంటింగ్ బందోబస్తు విధులపై   (బ్రీఫింగ్) దిశ నిర్దేశాలు చేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ కౌంటింగ్ సందర్భంగా ప్రతి పోలీస్ ఎంతో బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, … Read more

తాడిపత్రిలో పోలీసుల హై అలర్ట్‌ నేతలకు అధికారుల హెచ్చరిక

AP Election Counting: తాడిపత్రిలో పోలీసుల హై అలర్ట్‌- తేడా వస్తే చచ్చేదాక స్టేషన్ల చుట్టూ తిరగాల్సిందే- నేతలకు అధికారుల హెచ్చరిక! ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. జిల్లాను పోలీసులు అష్ట దిగ్బంధనం చేశారు. రాయలసీమలో భాగమైన ఉమ్మడి అనంతపురం రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడ ఎక్కువ శాతం రాజకీయ పగలు, ప్రతీకారలతోనే జీవిస్తుంటారు. ఎన్నికలు వస్తే చాలు అనంతపురం రణరంగంగా … Read more

కంభం సర్కిల్ పరిధి లోని ప్రజానీకానికి పోలీసు వారి హెచ్చరిక

కంభం సర్కిల్ పరిధి లోని ప్రజానీకానికి పోలీసు వారి హెచ్చరిక జూన్ 4వ తారీఖున జరుగు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కంభం సర్కిల్  పరిధి నందు ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా కంభం సర్కిల్  పరిధి నందు 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్  అమల్లో ఉన్నందున నలుగురు అంతకంటే ఎక్కువగా ఎక్కడ గుమిగుడి ఉండరాదు కంభం సర్కిల్  పరిధి లోని కంభం, బెస్తవారిపేట, అర్ధవీడు అంతా సీసీ … Read more

రెచ్చగొట్టే పోస్టులపై వ్యాఖ్యలపై సీరియస్ అయినా ఏపీ డీజీపీ

అమరావతి కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియా పై స్పెషల్ ఫోకస్. రెచ్చగొట్టే పోస్టులపై వ్యాఖ్యలపై సీరియస్ అయినా ఏపీ డీజీపీ. గీత దాటితే తాట తీస్తామంటున్న ఏపీ డిజీపీ డి‌జి‌పి హరీష్ కుమార్ గుప్తా సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై  కఠిన చర్యలు తప్పవు.. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూన్నారు.. వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారు… అలాంటి వారిపై  కతిన చర్యలు … Read more

ఒవర్ యాక్షన్ చేస్తే,రీ యాక్షన్ చూస్తారు

ఒవర్ యాక్షన్ చేస్తే,రీ యాక్షన్ చూస్తారు, గీత దాటితే _తాట_ తీస్తా, 144 సెక్షన్,30 యాక్ట్ అమలులో ఉంది, సోమందేపల్లి మండల ప్రజలకు  యస్ ఐ విజయ్ కుమార్ హెచ్చరిక రేపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు రానుండడంతో శ్రీ సత్యసాయిజిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో సోమవారం హెచ్చరిక జారీ చేసారు యస్ ఐ విజయ్ కుమార్,ఈ సందర్భంగ స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ లో పోలీస్ వారు మాక్ డ్రిల్ నిర్వహించారు,ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరు … Read more

మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు! ఇలా 100 నిమిషాల్లో ఫిర్యాదును పరిష్కరిస్తారు

మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు! ఇలా 100 నిమిషాల్లో ఫిర్యాదును పరిష్కరిస్తారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దిశా నిర్దేశం చేసే..సార్వత్రిక ఎన్నికల(2024)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌) అమల్లోకి వచ్చేసింది. ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇందులో పౌరులను సైతం భాగస్వాములను చేస్తోంది. … Read more