T MAHESH

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు అమరావతి జూన్ :20 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కో ఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా (హెచ్ఐపీఎఫ్)గా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన … Read more

సవితమ్మకు మంత్రిగా అవకాశం  కల్పించాలి

T MAHESH శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం బీర లింగేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు కురుబ సంఘం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం  రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కి 2 ఎంపీ సీట్లు 1 ఎమ్మెల్యే సీటును  కేటాయించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలిపారు అనంతరం మంత్రివర్గ విస్తరణలో   పెనుకొండ  ఎమ్మెల్యే  సవితమ్మకు మంత్రిగా అవకాశం  కల్పించాలని కోరుకున్నారు. అలాగే పరిగి మండల … Read more

మోదీ నివాసంలో గంటన్నర సేపు ఎన్డీయే కీలక సమావేశం

T Mahesh నాడు నో అపాయిట్మెంట్ నేడు మోదీ పక్కనే చంద్రబాబు అవును.. నాడు వద్దునుకున్నారు.. కనీసం కలుస్తామంటే అపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదు..! రండి కలుద్దామని చెప్పి వద్దన్న సందర్భాలూ ఉన్నాయ్..! మీతో పనేముంది జీరో కదా అన్నట్లుగా చూసిన పరిస్థితి..! ఐదంటే ఐదేళ్లు.. సీన్ కట్ చేస్తే అదే జీరో, హీరోగా మారారు..! దీంతో రాష్ట్రమే కాదు దేశం మొత్తం ఆయనవైపే చూస్తోంది..! ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనేది మీకు ఈపాటికే అర్థమైపోయి ఉంటుందిగా.. ఫార్టీ … Read more

Prime Minister of India  ముగిసిన ఎన్డీయే సమావేశం.. రాష్ట్రపతికి కీలక సిఫార్సు!

T Mahesh కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్డీయే కూటమి నేతలు సమావేశమయ్యారు. దాదాపు గంట సేపు కొనసాగిన ఈ సమావేశంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్రపతిని కలవనున్నారు  T Mahesh న్యూఢిల్లీ, ఈవార్తలు : ( New Prime Minister of India ) అన్ని పార్టీలకు విలక్షణ ఫలితాలు అందించిన ప్రజలు.. ఏ పార్టీని అక్కున చేర్చుకోలేదు. కొరఢా ఝలిపిస్తూనే, సరిగ్గా పాలన చేసుకోవాలని సూచించారు. దాని పర్యవసానమే.. బీజేపీ తన మిత్రపక్షాలపై … Read more

అందరి సహకారంతోనే ప్రశాంతంగా కౌంటింగ్

T Mahesh అందరి సహకారంతోనే ప్రశాంతంగా కౌంటింగ్ ఎస్పీ మాధవరెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా కౌంటింగ్ ప్రశాంతంగా ముసేందుకు బాధ్యతగా  భద్రత చర్యలు చేపట్టిన పోలీసుల అందరికీ, కృతజ్ఞతలు, అదేవిధంగా … కౌంటింగు ప్రశాంతంగా జరిగేలా సహకరించిన జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. శ్రీ సత్యసాయి  జిల్లాలో నిన్నటి రోజున  కౌంటింగు బందోబస్తు విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది, కేంద్ర, రాష్ట్ర సాయుధ  బలగాలు, … Read more

అడ్మిన్‌లకు హెచ్చరిక తేడా వస్తే రౌడీషీట్‌ ఖాయం

సోషల్ మీడియా యూజర్లు, అడ్మిన్‌లకు హెచ్చరిక – తేడా వస్తే రౌడీషీట్‌ ఖాయం సోషల్ మీడియా యూజర్లు, అడ్మిన్‌లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రెచ్చగొట్టేలా పోస్టులు ఉంటే మాత్రం రౌడీషీట్‌ ఖాయమని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని గంటల్లో ఈవీఎంలు తెరుచుకోనుంది. ప్రజలు తమ అభిప్రాయాలను అందులో ఉంచారు. అది ఎవరి పక్షమో గంటల వ్యవధిలోనే తేలిపోనుంది. ఈలోపే చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి శిబిరంపై విమర్శలు కురిపిస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటివే … Read more

ఢిల్లీలో తాజ్‌మహల్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి

తాజ్‌మహల్‌ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. ఫైర్ సిబ్బంది అప్రమత్తం.. ఢిల్లీలో తాజ్‌మహల్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. సరితా విహార్‌ స్టేషన్‌ దగ్గర రైల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ప్రయాణికులను అప్రమత్తం చేసి వెంటనే బయటకు తీసుకురావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఐదు ఫైరింజన్లు మంటలను అదుపు లోకి తెచ్చాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఐదు ఫైరింజన్లు మంటలను అదుపు లోకి తెచ్చాయి. … Read more

ఏపీ ఫలితాలపై పరిపూర్ణానంద స్వామి వ్యాఖ్యలు

Swami Paripoornananda: ఏపీ ఫలితాలపై పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు..వైసీపీకి 123 సీట్లు ఖాయం! ఎన్నికల ఫలితాలపై పరిపూర్ణానంద స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపడుతుందని అభిప్రాయపడ్డారు. మూడోసారి మోడీ ప్రధాని అవుతారని నొక్కి చెప్పారు.ఏపీ ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ123 స్థానాలు సాధిస్తుందని.. రెండోసారి జగన్ సీఎం అవుతారన్నారు ముఖ్యమైన వ్యక్తి ద్వారా అందిన సమాచారం మేరకే చెబుతున్నానని.. హిందూపురంలో ఊహించని పరిణామం చూడబోతుందన్నారు. గ్రామీణ … Read more

కౌంటింగ్ విధులు ఎంతో బాధ్యతగా  నిర్వహించాలి

శ్రీ సత్యసాయి జిల్లా : కౌంటింగ్ సందర్భంగా పటిష్ఠ భద్రత… కౌంటింగ్ విధులు ఎంతో బాధ్యతగా  నిర్వహించాలి..తమకు కేటాయించిన విధులలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా ఎస్పీ హిందూపురంలోని బిట్స్ కళాశాలలో  సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు ,పరిసర ప్రాంతాలలో విధులలో నిర్వహించనున్న పోలీస్ అధికారులు,సిబ్బందికి కౌంటింగ్ బందోబస్తు విధులపై   (బ్రీఫింగ్) దిశ నిర్దేశాలు చేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ కౌంటింగ్ సందర్భంగా ప్రతి పోలీస్ ఎంతో బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, … Read more

అమరావతి చేరుకున్న లోకేశ్, భువనేశ్వరి – అభిమానుల ఘన స్వాగతం

గన్నవరం: అమరావతి చేరుకున్న లోకేశ్, భువనేశ్వరి – అభిమానుల ఘన స్వాగతం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అమరావతి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో లోకేశ్, భువనేశ్వరిలకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, పెద్దకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తదితరులు పుష్పగుచ్చం అందించి ఆహ్వానించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేశ్, భువనేశ్వరి కుటుంబసభ్యులు ఉండవల్లిలోని తమ నివాసానికి బయలుదేరి వెళ్లారు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు … Read more