ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు మరో అవకాశం

T MAHESH ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు మరో అవకాశం. 2వ దశ దరఖాస్తు సమర్పణ ప్రారంభమైంది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు అతి తక్కువ ధరకు వంటగ్యాస్ సరఫరా చేయడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం 2016లో అమలు చేయబడింది మరియు ఇప్పటికే 1 కోటి మందికి పైగా లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ కనెక్షన్‌ను పొందారు. ఇప్పుడు … Read more

శ్రీ వెంకయ్యనాయుడి నుంచి చాలా నేర్చుకున్నా ప్రధానమంత్రి

T MAHESH శ్రీ వెంకయ్యనాయుడి గారి నుంచి చాలా నేర్చుకున్నా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీయువత రాజకీయాల్లోకి రావాలి, సిద్ధాంతపరమైన రాజకీయాలను ప్రోత్సహించాలి  – శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు • వ్యక్తిత్వం, దార్శనికతల మేలు కలయికే వెంకయ్య గారు• దేశ ప్రయోజనాలే మిన్న అని నమ్మిన వ్యక్తి• ఆయన జీవితం నేటి  తరానికి స్ఫూర్తిదాయకమన్న ప్రధాని• భారత పూర్వ ఉపరాష్ర్టపతి 75వ పుట్టినరోజు సందర్భంగా, వారి జీవిత విశేషాలతో మూడు పుస్తకాల ఆవిష్కరణ భారత పూర్వ ఉపరాష్ర్టపతి … Read more

ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది

ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా ఉపేంద్ర ద్వివేదిT MAHESH హైదరాబాద్:ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. 2022 మే నుంచి ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ పాండే పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేశారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది దీనికి ముందు ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా ఉన్నారు. పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, మూడు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్‌ఛార్జ్‌ కమెండేషన్ … Read more

జులై 1 నుండి క్రిమినల్ చట్టాలు మరింత కఠినం

T MAHESH జులై 1 నుండి క్రిమినల్ చట్టాలు మరింత కఠినం.. స్వల్ప నేరాలకు పెట్టీ కేసులు వంటివాటిని ఇందులో చేర్చారు. మహిళలు, పిల్లలు, హత్య, రాజ్య వ్యతిరేక నేరాలపై శిక్షలను కేంద్రం కఠినతరం చేసింది . కొన్ని నేరాలకు స్త్రీ పురుషులనే తేడా లేకుండా సమానంగా శిక్ష పడేలా యాక్ట్ రూపొందించారు. ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్, టెర్రరిస్ట్ యాక్టివిటీ, తీవ్రవాదానికి చెక్‌ పెట్టేందుకు శిక్షలను స్ట్రిక్ట్ చేశారు. సాయుధ తిరుగుబాటు, విధ్వంసం, వేర్పాటువాదం..లేదా దేశ సార్వభౌమత్వం, ఐక్యతకు … Read more

ఏపీలో రేపు పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం

T MAHESH ఏపీలో రేపు పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం అమరావతి:జూన్ 30ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద చేపట్టే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ రేపు ప్రారంభంకానుంది. తొలిరోజే 100 శాతం పంపిణి పూర్తిచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభిం చాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫించన్ల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే, కఠినచర్యలు తప్పవని సీఎస్ హెచ్చరించారు. లబ్ధిదారులకు … Read more

జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూ ట్యూబర్స్ యూనియన్

T MAHESH ఈరోజు విశాఖ కింగ్ జార్జ్ హసిప్టల్ ( కే జీ హెచ్) నకు నూతనంగా విచ్చేసి సూపరింటెండెంట్ గా బాధ్యతలు చేపట్టి నూతన మార్పునకు శ్రీకారం చుడుతూ వైద్యో నారాయణో హరి.. అనే పదానికి అర్థం తీసుకు వచ్చి నిబద్ధతతో వృత్తి నీ దైవంగా భావించే విధంగా అడుగులు ముందుకు వేయుటకు అహర్నిశలు శ్రమిస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ వారిని కలిసి హృదయ పూర్వక స్వాగతం తెలిపి జర్నలిస్టులు ఆరోగ్యరీత్యా కెజిహెచ్ కి విచేస్తే … Read more

ఈనెల 29న జగిత్యాల జిల్లాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

T MAHESH ఈనెల 29న జగిత్యాల జిల్లాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా: జూన్ 26ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం  కొణిదల పవన్ కళ్యాణ్ ఈనెల 29న జగిత్యాల జిల్లా కొండగట్టు కు రానున్నారు. గతం లో కొండగట్టు అంజన్న ను దర్శించుకుని, పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి పూజలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన విషయం విదితమే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్ డి ఏ కూటమి భారీ … Read more

నేను రాజీనామా చేయలేదు గ్రామ వాలంటీర్ ఆవేదన

T MAHESH ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరం నా పేరు దర్శి వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా పుల్లలచేరువు మండలం గంగవరం గ్రామం గంగవరం గ్రామ వాలంటీర్ దర్శి వెంకటేశ్వర్లు  క్లస్టర్ నెంబర్ 5 గ్రామ వాలంటీర్ గా 3 సంవత్సరాల 8 నెలలు గ్రామ వాలంటీర్ గా నేను నా 59 కుటుంబాలకు ప్రభుత్వ సేవలు అందించ గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్న నేను రాజీనామా చేయలేదు నన్ను వైసిపి … Read more

ఐఏఎస్ ఐపీఎస్ బదిలీ

T MAHESH ఇందులో భాగంగా మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమించింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సునీల్ కుమార్ ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. శంకబత్ర బాగ్చీకి ఫైర్ సర్వీసెస్ అదనపు బాధ్యతలను అప్పగించింది. కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ ఎస్పీగా ఉన్న రిశాంత్ రెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది.  ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా ద్వారకా తిరుమల రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు … Read more

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన  సవితమ్మ

T MAHESH బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫైల్ పై మొదటి సంతకం రాష్ట్ర వెనకబడిన తరగతుల సంక్షేమం & ఆర్థిక బలహీన వర్గాల సంక్షేమం మరియు చేనేత&వస్త్ర శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన  సవితమ్మ గారు ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపుపై రెండో సంతకం వారంలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి అమరావతి, 20 జూన్ రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ … Read more