ధర్మవరం  మీదుగా రెండు ప్రత్యేక రైలు

ధర్మవరం మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ ధర్మవరం మీదుగా రెండు రైళ్లను నడుపుతోంది. యశ్వంతపూర్ నుంచి కాచిగూడ మీదుగా గయకు (06217/18) రైలు శనివారం వెళ్తుంది

మరో రైలు యశ్వంతపూర్ నుంచి విజయవాడ మీదుగా హౌరా(02864/63) మధ్య వారానికి ఒక రోజు నడుస్తుంది

రద్దీ దృష్ట్యా ఈ రెండు రైళ్లు ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి

వీటిని జూన్ తర్వాత కూడా కొనసాగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

దేశవాళీ తుపాకితో వేటకు వెళ్లిన ఇద్దరు అరెస్ట్ అన్నమయ్య జిల్లా మదనపల్లె

దేశవాళీ తుపాకితో వేటకు వెళ్లిన ఇద్దరు అరెస్ట్ అన్నమయ్య జిల్లా మదనపల్లె

దేశవ్యాలి తుపాకీతో వేటకు వెళ్లిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ సద్గురుడు, నిమ్మనపల్లె ఎస్సై లోకేష్ రెడ్డి తెలిపారు

సోమవారం నిమ్మనపల్లె మండలంలోని నాగులయ్యగారిపల్లెకు చెందిన సేకోళ్ళ గిరి (23), గూడుపల్లెకు చెందిన గరివి వెంకటేష్ (25)లు గ్రామానికి సమీపంలోని రైతు బసప్ప వరి పొలాల వద్ద వేటాడు తుండగా దేశవాళి తుపాకీ స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు

పట్టుబడిన నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించి, వారిపై ఆమ్స్ యాక్ట్ కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశామని ఎస్ఐ తెలిపారు

ఉచిత వేసవి బడి విద్యార్థులకు కరాటే శిక్షణా తరగతులు ప్రారంభం.

ఉచిత వేసవి బడి విద్యార్థులకు కరాటే శిక్షణా తరగతులు ప్రారంభం. మే నెలాఖరు వరకు అన్న దానం చేయడానికి దాత హామీ. హిందూపురం: ఆత్మ రక్షణకు కరాటే విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని కరాటే మాస్టర్ జనార్ధన రెడ్డి పేర్కొన్నారు.అందులో భాగంగా బాలికలకు కరాటే ఆత్మ గౌరవానికి, ప్రాణ రక్షణకు ఈ విద్య సంరక్షణకు సహాయ పడుతుందని తెలిపారు సోమవారం హిందూపురం పట్టణంలోని శాంతినగర్ ప్రక్కన వున్న త్యాగరాజ నగర్ లో గల మార్గదర్శి విద్యానికేతన్ పాఠశాల నిర్వాహకులు … Read more

పరిగి మండలంలో లూజ్ పెట్రోల్ అమ్మితే చర్యలు-ఎస్ఐ సత్యనారాయణ

పరిగి మండలం లో: లూజ్ పెట్రోల్ అమ్మితే చర్యలు : ఎస్ఐ సత్యనారాయణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ఎలక్షన్ కమిషన్ లూస్ పెట్రోల్ 1 అమ్మకూడదని నిషేదాజ్ఞలు విధించింది. మాచర్ల తదితర ప్రాంతాల్లో పె ట్రోల్ – బాంబులను విసురుకుంటూ వీరంగం సృష్టించడం, అల్లర్లు సృష్టించడం, 1 ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం లాంటి స Oఘటనలు • జరిగినందున ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 4వ … Read more

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కి నివాళులర్పించిన,కాంగ్రెస్ నాయకులు ఎం.హెచ్.ఇనాయ తుల్లా,నాయకులు కార్యకర్తలు

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కి నివాళులర్పించిన,కాంగ్రెస్ నాయకులు ఎం.హెచ్.ఇనాయ తుల్లా, నాయకులు కార్యకర్తలు రాజీవ్ గాంధీ 1944 నాలుగులో జన్మించారు. ఈయన భారతదేశానికి ఆరో ప్రధానమంత్రిగా దేశానికి ఎంతో విశిష్ట సేవలు అందించారు. అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా ఈయన భారతదేశానికి సేవలు అందించడం జరిగింది. శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు చేసిన మానవ బాంబు దాడిలో ఈయన మరణించడం జరిగింది. ఈయన మరణం ప్రపంచానికే తీరని లోటని ఏకంగా ఇప్పటికీ ఆయన … Read more