యూట్యూబ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం జై యూనియన్ నిరసన

జై యూనియన్

మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలు మహారాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులను గుర్తించి, వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాలు జర్నలిస్టుల ఆరోగ్యం, భద్రత, మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధత తెలంగాణ ప్రభుత్వం కూడా యూట్యూబ్ జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ పథకాలు జర్నలిస్టుల జీవితాలను మెరుగుపరచడంలో సహాయపడతాయని ఆశిస్తున్నారు. ఆంధ్ర కూటమి ప్రభుత్వంపై డిమాండ్లు జై యూనియన్ ఆంధ్ర … Read more

విద్యుత్ అమరవీరుల సంస్కరణ సభను జయప్రదం చేయండి. సిపిఎం

వాము పక్షాలద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు కడప నగరంలోనిసిపిఎం జిల్లా కార్యాలయం లో విద్యుత్ అమరవీరుల సంస్కరణ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కామనూరు శ్రీనివాస్ రెడ్డి బి దస్తగిరి రెడ్డి ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడుతూ 2000 సంవత్సరం ఆగస్టు 23న ఆనాటి పాలకులు ప్రపంచ బ్యాంకు షరతులో భాగంగా విద్యుత్ చార్జీల పెంపుకు పూనుకున్నారు దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వామపక్షాలు కాంగ్రెస్ … Read more

శ్రీవారి భక్తులను ఏమార్చి అక్రమ వసూళ్లకు పాల్పడే

శ్రీవారి భక్తులను ఏమార్చి అక్రమ వసూళ్లకు పాల్పడే ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్:

జనసేన పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు

జనసేన పార్టీ అంచలంచెలుగా ఎదుగుతుంది..
రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: మంత్రి నాదెండ్ల

ఆ బిడ్డకు తండ్రి ఎవరు,డీఎన్ఏ టెస్ట్ చేయించండి

ఆ బిడ్డకు తండ్రి ఎవరు,డీఎన్ఏ టెస్ట్ చేయించండి.హోంమంత్రిని కలిసిన శాంతి భర్త hr9newsin

ఏపీ సర్కార్ చేతికి శాంతి రిపోర్టు

డిప్యూటీ కమిషనర్ శాంతి వివాదాస్పద రీతిలో బిడ్డను కనడంపై ఆమె భర్త(మాజీ భర్త) మదన్ మోహన్ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి